బ్రేకింగ్ న్యూస్ మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయండి: ఏపీ హైకోర్టు సూచన


 మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు మార్గదర్శిలో తనిఖీలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు సూచించింది. ఒకట్రెండు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని, అప్పటి వరకు మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీలు, అరెస్టులు నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు